ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన ఒమాన్ రాజు..కారణమేమిటంటే..

- January 10, 2021 , by Maagulf
ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన ఒమాన్ రాజు..కారణమేమిటంటే..

ఒమాన్: సింహాసనం అధిరోహించిన మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒమాన్ రాజు 'సుల్తాన్ హైతం బిన్ తారిక్' 285 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు. వీరిలో 118 మంది ప్రవాసీయులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com