'చావు కబురు చల్లగా' టీజర్ విడుదల
- January 11, 2021హైదరాబాద్:ఆర్ఎక్స్ 100 కార్తికేయ ‘చావు కబురు చల్లాగా’ కాకుండా కాస్త వేడిగానే చెప్పేసాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమా రూపొందింది. ఇందులో హీరో కార్తికేయకు జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ కు, హీరో కార్తికేయ ‘బస్తీ బాలరాజు’ ఫస్ట్ లుక్ కు కూడా మంచి స్పందన లభించింది. తాజాగా టీజర్ తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. కార్తికేయ, లావణ్య మధ్య సరదాగా సాగిన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. వేసవిలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు