వాహనాల టెక్నికల్ ఇన్స్పెక్షన్ ప్రారంభించిన ట్రాఫిక్ డిపార్ట్మెంట్
- January 11, 2021
కువైట్ సిటీ:జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ టెక్నికల్ ఇన్స్పెక్షన్ విభాగాలు, రెన్యువల్ నిమిత్తం వాహనాల టెక్నికల్ ఇన్స్పెక్షన్ ప్రక్రియను 11 నెలల తర్వాత పునఃప్రారంభించింది. ఇప్పటికే 1745 వాహనాల ఇన్స్పెక్షన్ జరిగిందని అధికారులు తెలిపారు. బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ ఫరాజ్ అల్ అదా్వని (టెక్నికల్ ఎఫైర్స్ అసిస్టెంట్ జనరల్ డైరెక్టర్) మాట్లాడుతూ, జనవరి 10తో వెహికిల్ లైసెన్స్ చెల్లుబాటు గడువు ముగిసిన వాహనాల టెక్నికల్ ఎగ్జామినేషన్ తప్పక చేయించుకోవాలని సూచించారు. హవాలి గవర్నరేట్లో అత్యధికంగా 485 వాహనాల తనిఖీ జరిగింది. వాహనాల్ని సాంకేతికంగా తనిఖీ చేసి, చెల్లుబాటుని ధృవీకరించడం ద్వారా రెన్యువల్ చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు
- జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!
- సౌదీలో 40శాతం తగ్గిన క్రోనిక్ డిసీజ్ డెత్స్..!!
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా DXB..!!
- ట్రాఫిక్ అలెర్ట్..అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- ఫక్ కుర్బా కింద 8వేల మందికి పైగా విడుదల..!!
- బహ్రెయిన్లో ఇండియన్ బడ్జెట్ 2026పై సెమినార్..!!
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది









