వాహనాల టెక్నికల్ ఇన్స్పెక్షన్ ప్రారంభించిన ట్రాఫిక్ డిపార్ట్మెంట్
- January 11, 2021కువైట్ సిటీ:జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ టెక్నికల్ ఇన్స్పెక్షన్ విభాగాలు, రెన్యువల్ నిమిత్తం వాహనాల టెక్నికల్ ఇన్స్పెక్షన్ ప్రక్రియను 11 నెలల తర్వాత పునఃప్రారంభించింది. ఇప్పటికే 1745 వాహనాల ఇన్స్పెక్షన్ జరిగిందని అధికారులు తెలిపారు. బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ ఫరాజ్ అల్ అదా్వని (టెక్నికల్ ఎఫైర్స్ అసిస్టెంట్ జనరల్ డైరెక్టర్) మాట్లాడుతూ, జనవరి 10తో వెహికిల్ లైసెన్స్ చెల్లుబాటు గడువు ముగిసిన వాహనాల టెక్నికల్ ఎగ్జామినేషన్ తప్పక చేయించుకోవాలని సూచించారు. హవాలి గవర్నరేట్లో అత్యధికంగా 485 వాహనాల తనిఖీ జరిగింది. వాహనాల్ని సాంకేతికంగా తనిఖీ చేసి, చెల్లుబాటుని ధృవీకరించడం ద్వారా రెన్యువల్ చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..