వాహనాల టెక్నికల్ ఇన్స్పెక్షన్ ప్రారంభించిన ట్రాఫిక్ డిపార్ట్మెంట్
- January 11, 2021
కువైట్ సిటీ:జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ టెక్నికల్ ఇన్స్పెక్షన్ విభాగాలు, రెన్యువల్ నిమిత్తం వాహనాల టెక్నికల్ ఇన్స్పెక్షన్ ప్రక్రియను 11 నెలల తర్వాత పునఃప్రారంభించింది. ఇప్పటికే 1745 వాహనాల ఇన్స్పెక్షన్ జరిగిందని అధికారులు తెలిపారు. బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ ఫరాజ్ అల్ అదా్వని (టెక్నికల్ ఎఫైర్స్ అసిస్టెంట్ జనరల్ డైరెక్టర్) మాట్లాడుతూ, జనవరి 10తో వెహికిల్ లైసెన్స్ చెల్లుబాటు గడువు ముగిసిన వాహనాల టెక్నికల్ ఎగ్జామినేషన్ తప్పక చేయించుకోవాలని సూచించారు. హవాలి గవర్నరేట్లో అత్యధికంగా 485 వాహనాల తనిఖీ జరిగింది. వాహనాల్ని సాంకేతికంగా తనిఖీ చేసి, చెల్లుబాటుని ధృవీకరించడం ద్వారా రెన్యువల్ చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష