భారత్ లో కరోనా కేసుల వివరాలు

- January 12, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ:భారత్‌లో కరనోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో తగ్గాయి... కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో దేశ్యాప్తంగా 12,584 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 167 మంది కరోనా బారినపడి మృతిచెందారు... ఇదే సమయంలో.. 18,385 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో... మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,79,179కు చేరుకోగా... ఇప్పటి వరకు 1,01,11,294 మంది కరోనాబారినపడి కోలుకున్నారు.. ఇక, 1,51,327 మంది కరోనాతో కన్నుమూశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,16,558 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్యశాఖ.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com