హోటల్స్, రెస్టారెంట్లలో అన్ని వేడుకలు, సంబరాలపై నిషేధం విధించిన బహ్రెయిన్
- January 12, 2021
మనామా:కోవిడ్ స్ట్రెయిన్ నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది బహ్రెయిన్. ఇక నుంచి కింగ్డమ్ పరిధిలోని హోటల్స్, రెస్టారెంట్లు, లాంజ్, ఇన్ డోర్, ఔట్ డోర్ లలో ఎలాంటి వేడుకలకు అనుమతులు లేవని బహ్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ స్ట్రెయిన్ మరింత వేగంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయనే నిపుణుల హెచ్చరికలతో బహ్రెయిన్ ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఒకే చోట గుమికూడటం, పార్టీలు, సెలబ్రేషన్ల పేరుతో ఒకే చోట చేరి వేడుకలు నిర్వహించటం వంటి కార్యక్రమాలపై నిషేధం అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో హోటల్స్, టూరిజం రంగంలోని సిబ్బంది ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!
- ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- పలువురు దౌత్యాధికారులను బదిలీ చేసిన ఒమన్..!!
- అరాద్ ఫోర్ట్ తీరంలో ఫ్యామిలీ కియోస్క్ లకు అనుమతి..!!
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!







