భారత్ లో పెరిగిన కరోనా కేసులు...
- January 14, 2021న్యూ ఢిల్లీ:భారత్ లో కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు ఈరోజు పెరిగాయి. అయితే ఇప్పటికే భారత్ లో కోటి ఐదు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.తాజాగా భారత్ లో 16,946 కరోనా కేసులు నమోదయ్యాయి.ఇదే సమయంలో.. 17,652 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,05,12,093 కు చేరింది.ఇందులో 1,01,46,763 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,13,603 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 198 కరోనా మరణాలు సంభవించాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,51,727 కు చేరింది అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే