మరమ్మతుల తర్వాత పున:ప్రారంభైన కింగ్ ఫహ్ద్ కాజ్ వే మసీదు
- January 14, 2021మనామా:కింగ్ ఫహ్ద్ కాజ్ వే మసీదు కొత్త సొగబులు సంతరించుకుంది. దాదాపు BD1.2 మిలియన్ల ఖర్చుతో చేపట్టిన మసీదు మరమ్మతులు, విస్తరణ పనులు పూర్తవటంతో మసీదు మరింత విశాలంగా, సుదరంగా మారింది. గతంలో కంటే 60 శాతం ఎక్కువ విస్తరించటంతో ప్రస్తుతం 630 మంది వరకు భక్తులు ఏకకాలంలో ప్రార్థనలు నిర్వహించుకోవచ్చు. అలాగే పార్కింగ్ స్థలాన్ని కూడా విశాలంగా చేశారు. 80 కార్లను పార్క్ చేయవచ్చు. మరమ్మతు పనులు పూర్తి కావటంతో ప్రార్థనల కోసం మసీదు ద్వారాలు తెరిచినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం