భారత్ లో పెరిగిన కరోనా కేసులు...
- January 14, 2021న్యూ ఢిల్లీ:భారత్ లో కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు ఈరోజు పెరిగాయి. అయితే ఇప్పటికే భారత్ లో కోటి ఐదు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.తాజాగా భారత్ లో 16,946 కరోనా కేసులు నమోదయ్యాయి.ఇదే సమయంలో.. 17,652 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,05,12,093 కు చేరింది.ఇందులో 1,01,46,763 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,13,603 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 198 కరోనా మరణాలు సంభవించాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,51,727 కు చేరింది అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..