మరమ్మతుల తర్వాత పున:ప్రారంభైన కింగ్ ఫహ్ద్ కాజ్ వే మసీదు
- January 14, 2021మనామా:కింగ్ ఫహ్ద్ కాజ్ వే మసీదు కొత్త సొగబులు సంతరించుకుంది. దాదాపు BD1.2 మిలియన్ల ఖర్చుతో చేపట్టిన మసీదు మరమ్మతులు, విస్తరణ పనులు పూర్తవటంతో మసీదు మరింత విశాలంగా, సుదరంగా మారింది. గతంలో కంటే 60 శాతం ఎక్కువ విస్తరించటంతో ప్రస్తుతం 630 మంది వరకు భక్తులు ఏకకాలంలో ప్రార్థనలు నిర్వహించుకోవచ్చు. అలాగే పార్కింగ్ స్థలాన్ని కూడా విశాలంగా చేశారు. 80 కార్లను పార్క్ చేయవచ్చు. మరమ్మతు పనులు పూర్తి కావటంతో ప్రార్థనల కోసం మసీదు ద్వారాలు తెరిచినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన