తెలంగాణాలో కరోనా కేసుల వివరాలు
- January 14, 2021హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు కొంచెం తగ్గాయి.. ఈరోజు ప్రభుత్వం రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా రాష్ట్రంలో 276 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,90,916 కి చేరింది. ఇందులో 2,84,849 మంది కోలుకొని దిశ్చార్జ్ అయ్యారు. 4,495 కేసులు ప్రస్తుతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక, తాజా బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో కరోనాతో ఒక్కరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 1,572 కి చేరింది. తాజా బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో ఒక్కరోజులో 238 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
తాజా వార్తలు
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు