మరమ్మతుల తర్వాత పున:ప్రారంభైన కింగ్ ఫహ్ద్ కాజ్ వే మసీదు
- January 14, 2021మనామా:కింగ్ ఫహ్ద్ కాజ్ వే మసీదు కొత్త సొగబులు సంతరించుకుంది. దాదాపు BD1.2 మిలియన్ల ఖర్చుతో చేపట్టిన మసీదు మరమ్మతులు, విస్తరణ పనులు పూర్తవటంతో మసీదు మరింత విశాలంగా, సుదరంగా మారింది. గతంలో కంటే 60 శాతం ఎక్కువ విస్తరించటంతో ప్రస్తుతం 630 మంది వరకు భక్తులు ఏకకాలంలో ప్రార్థనలు నిర్వహించుకోవచ్చు. అలాగే పార్కింగ్ స్థలాన్ని కూడా విశాలంగా చేశారు. 80 కార్లను పార్క్ చేయవచ్చు. మరమ్మతు పనులు పూర్తి కావటంతో ప్రార్థనల కోసం మసీదు ద్వారాలు తెరిచినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు