శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం!
- January 14, 2021కేరళ:శబరిమలలో ఇవాళ మకరజ్యోతి దర్శనం జరగనుంది.ఈ సందర్భంగా అయ్యప్ప సన్నిధానానికి తిరునాభరణం ఊరేగింపు చేరుకోనుంది.భారత దేశవ్యాప్తంగా లక్షల మంది అయ్యప్ప భక్తులు సంక్రాంతి పండుగ రోజు శబరిమలకు వెళ్లి ప్రత్యక్షంగా మకరజ్యోతిని దర్శించుకోవాలని భావిస్తున్నారు. మకరజ్యోతిని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమలకు వెళ్తారు. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో శబరిమలలో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతిస్తుండటంతో శబరిమలలో అయ్యప్పలు, భక్తుల సంఖ్య భారీగా తగ్గింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ