ఒమన్ కంపెనీపై సైబర్ దాడి...డేటా సురక్షితమని కంపెనీ వర్గాల వెల్లడి
- January 14, 2021
ఒమన్ లోని ఓ కంపెనీపై సైబర్ దాడి జరిగింది. హ్యాకర్లు కంపెనీ సాఫ్ట్ వేర్ ను టార్గెట్ చేయటంతో కొద్ది మేర డేటా లాస్ అయినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం...నేషనల్ డిటర్జెంట్ కంపెనీ సాఫ్ట్ వేర్ నెట్వర్క్ పై సైబర్ దాడికి గురైందని...అయితే, దాని వల్ల కంపెనీకి ఆర్ధికపరంగా ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. కొద్ది మేర డేటాను కొల్పోయినప్పటికీ...మాన్యువల్ గా పూర్తి డేటా సురక్షితంగా ఉందని వెల్లడించింది. మాన్యువల్ డేటాను మళ్లీ డిజిటలైజ్ చేస్తామన్నారు. అయితే..అప్పటివరకు ఆడిట్ వ్యవహారాలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ా
తాజా వార్తలు
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!
- బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!
- కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!
- రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- ద్వైపాక్షిక సంబంధాలు.. సౌదీ క్రౌన్ ప్రిన్స్, పుతిన్ చర్చలు..!!
- రమదాన్ కంటే ముందే పరీక్షల షెడ్యూల్ సర్దుబాటు..!!
- స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు
- ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- భారత్లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ
- ఈ నెల 18న బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ







