ఒమన్ కంపెనీపై సైబర్ దాడి...డేటా సురక్షితమని కంపెనీ వర్గాల వెల్లడి
- January 14, 2021ఒమన్ లోని ఓ కంపెనీపై సైబర్ దాడి జరిగింది. హ్యాకర్లు కంపెనీ సాఫ్ట్ వేర్ ను టార్గెట్ చేయటంతో కొద్ది మేర డేటా లాస్ అయినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం...నేషనల్ డిటర్జెంట్ కంపెనీ సాఫ్ట్ వేర్ నెట్వర్క్ పై సైబర్ దాడికి గురైందని...అయితే, దాని వల్ల కంపెనీకి ఆర్ధికపరంగా ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. కొద్ది మేర డేటాను కొల్పోయినప్పటికీ...మాన్యువల్ గా పూర్తి డేటా సురక్షితంగా ఉందని వెల్లడించింది. మాన్యువల్ డేటాను మళ్లీ డిజిటలైజ్ చేస్తామన్నారు. అయితే..అప్పటివరకు ఆడిట్ వ్యవహారాలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ా
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్