ఇండోనేసియాలో భూకంపం- 7 మంది మృతి

- January 15, 2021 , by Maagulf
ఇండోనేసియాలో భూకంపం- 7 మంది మృతి

జకార్తా:ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.2గా నమోదైంది. సులవేసి దీవిలో ఈ ఉదయం సంభవించిన కారణంగా పలు భవనాలు కుప్ప కూలాయి.ఏడుగురు  మరణించారు. వందల మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోయారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి.మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com