ఇండోనేసియాలో భూకంపం- 7 మంది మృతి
- January 15, 2021జకార్తా:ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.2గా నమోదైంది. సులవేసి దీవిలో ఈ ఉదయం సంభవించిన కారణంగా పలు భవనాలు కుప్ప కూలాయి.ఏడుగురు మరణించారు. వందల మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోయారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి.మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి