ఇండోనేసియాలో భూకంపం- 7 మంది మృతి
- January 15, 2021_1610693183.jpg)
జకార్తా:ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.2గా నమోదైంది. సులవేసి దీవిలో ఈ ఉదయం సంభవించిన కారణంగా పలు భవనాలు కుప్ప కూలాయి.ఏడుగురు మరణించారు. వందల మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోయారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి.మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్