గుంపులుగా పార్టీలు: 50,000 జరీమానా
- January 15, 2021
దుబాయ్ ప్రభుత్వ కార్యాలయం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది పార్టీలకు సంబంధించి. సోషల్ గేదరింగ్స్, వెడ్డింగ్ రిసెప్షన్స్కి సంబంధించి ఉల్లంఘనలు జరిగితే 50,000 దిర్హాముల జరీమానా విధిస్తారు. హాజరైనవారు 15,000 జరీమానా చెల్లించాల్సి వుంటుంది. 30 మంది కంటే ఎక్కువ మంది ఇంటివద్ద గుమికూడకూడదు. 200 మంది హాళ్ళు, హోటళ్ళు, టెంట్లలో పాల్గొనేందుకు వీలుంది.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!