గుంపులుగా పార్టీలు: 50,000 జరీమానా

- January 15, 2021 , by Maagulf
గుంపులుగా పార్టీలు: 50,000 జరీమానా

దుబాయ్ ప్రభుత్వ కార్యాలయం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది పార్టీలకు సంబంధించి. సోషల్ గేదరింగ్స్, వెడ్డింగ్ రిసెప్షన్స్‌కి సంబంధించి ఉల్లంఘనలు జరిగితే 50,000 దిర్హాముల జరీమానా విధిస్తారు. హాజరైనవారు 15,000 జరీమానా చెల్లించాల్సి వుంటుంది. 30 మంది కంటే ఎక్కువ మంది ఇంటివద్ద గుమికూడకూడదు. 200 మంది హాళ్ళు, హోటళ్ళు, టెంట్లలో పాల్గొనేందుకు వీలుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com