భారత్తో ఒమన్ వ్యూహాత్మక సంప్రదింపులు
- January 16, 2021మస్కట్:ఒమన్ సుల్తానేట్, భారత ప్రభుత్వం మధ్య న్యూఢిల్లీలో వ్యూహాత్మక చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగయ్యేందుకు ఈ చర్చలు మరింత దోహదపడతాయని ఇరు దేశాలూ పేర్కొన్నాయి. ఎనర్జీ, ట్రేడ్, ఇన్వెస్టిమెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కాన్సులర్ విభాగం.. ఇలా పలు అంశాలకు సంబంధించి ఈ చర్చలు జరిగాయి. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ - డిప్లమాటిక్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ షేక్ ఖలీఫా బిన్ అలి అల్ హరితి, భారత విదేశాంగ శాఖ అండర్ సెక్రెటరీ సంజయ్ భట్టాచార్య ఈ సంప్రదింపుల కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా వైరస్పై పోరులో పరస్పర సహకారం గురించి కూడా ఈ సందర్భంగా చర్చ జరిగింది.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..