మెట్రో రైల్ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ భుమిపూజ
- January 18, 2021
న్యూఢిల్లీ: గుజరాత్లోని రెండు వేర్వేరు మెట్రో రైల్ ప్రాజెక్టులకు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ భుమిపూజ చేశారు. అహ్మదాబాద్లోని మెట్రోరైల్ ప్రాజెక్టు ఫేజ్2కు, సూరత్ మెట్రోరైల్ ప్రాజెక్టుకు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మట్లాడుతూ.. దేశంలోని రెండు ప్రధాన వ్యాపార కేంద్రాలైన అహ్మదాబాద్, సూరత్లలో తాజా మెట్రోరైల్ ప్రాజెక్టుల ద్వారా కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. అహ్మదాబాద్, సూరత్లకు ఈ నూతన మెట్రోరైల్ ప్రాజెక్టులు చాలా ముఖ్యమైన బహుమతులని చెప్పారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







