వ్యాక్సిన్ తర్వాత వెయిటింగ్ సమయాన్ని రద్దు చేసిన యూఏఈ
- January 18, 2021యూఏఈ నేషనల్ కోవిడ్ 19 క్లినికల్ మేనేజ్మెంట్ కమిటీ, కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వేచి వుండాల్సిన సమయాన్ని తగ్గించింది. గతంలో వ్యాక్సిన్ తీసుకున్నవారు, ఆ తర్వాత కొంత సమయం పాటు వేచి వుండాల్సి వచ్చేది.. తద్వారా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయేమోనని గుర్తించడానికి వీలయ్యేది. అయితే, అలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం దాదాపు లేదని వ్యాక్సినేషన్ ప్రకియ వేగవంతమయ్యాక తేలడంతో, ఆ సమయాన్ని రద్దు చేయడం జరిగింది. వ్యాక్సిన్ వేయించుకున్న వెంటనే ఆయా వ్యక్తులు వ్యాక్సిన్ కేంద్రం నుంచి వెళ్ళిపోవచ్చు ఇకపై. కాగా, డాక్టర్ అల్ కాబి మాట్లాడుతూ, సినోఫామ్ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనదనీ, కోవిడ్ 19 కొత్త స్ట్రెయిన్పైన కూడా పనిచేస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం