కోవిడ్ 19 ట్రావెల్ పాస్: ట్రయల్స్ చేపట్టిన ఎమిరేట్స్
- January 19, 2021యూఏఈ: కొత్త యాప్ ద్వారా ఎమిరేట్స్, తమ ప్రయాణీకులు ట్రావెల్ ప్లాన్స్ను కోవిడ్ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా చేసుకోవచ్చని చెబుతోంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఎటిఎ) భాగస్వామ్యంతో ఈ ట్రావెల్ పాస్ని అమల్లోకి తెస్తున్న తొలి దేశంగా యూఏఈ నిలవనుంది. ఈ విధానం ద్వారా డిజిటల్ పాస్పోర్ట్ని క్రియేట్ చేసుకుని ప్రి-ట్రావెల్ టెస్ట్ లేదా వ్యాక్సినేషన్ సంబంధిత రిక్వైర్మెంట్స్ పొందడానికి వీలుంటుంది. వ్యాక్సినేషన్ లేదా టెస్ట్ సర్టిఫికెట్లను అథారిటీస్తో పంచుకోవడానికి కూడా ఈ యాప్ వీలు కలిగిస్తుంది.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన