స్మగ్లింగ్ కేసులో ఇద్దరు ప్రవాసీయులను అరెస్ట్ చేసిన ఒమన్ పోలీసులు
- January 20, 2021
మస్కట్:స్మగ్లింగ్, నిషేధిత మత్తు పదార్ధాల అక్రమ రవాణా కేసులో రాయల్ ఒమన్ పోలీసులు ఇద్దరు ప్రవాసీయులను అరెస్ట్ చేశారు. రెండు వేర్వేరు కేసుల్లో నిందితులను పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.నిందితుల్లో ఒకరు విలువైన వస్తువులను స్మగ్లింగ్ చేస్తు పట్టుబడినట్లు తెలిపారు.మరో నిందితుడు పొగాకు ఉత్పత్తులను అక్రమ రవాణా చేస్తూ పట్టుబడినట్లు పోలీసులు చెప్పారు. అతని దగ్గర్నుంచి పెద్ద మొత్తంలో పొగాకు, చూయింగ్ టొబాకోను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అరెస్టైన ఇద్దరి కేసును న్యాయ విచారణకు బదిలీ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







