బహ్రెయిన్లో భారత గణ తంత్ర దినోత్సవ వేడుకలు
- January 22, 2021బహ్రెయిన్: భారత ఎంబసీ, ఎంబసీ కాంప్లెక్స్ వద్ద జనవరి 26న భారత గణ తంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించనుంది. ఉదయం 7.30 నిమిషాలకు జాతీయ జెండాని ఎగురవేయనున్నారు. భారత రాష్ట్రపతి సందేశాన్ని రాయబారి పియుష్ శ్రీ వాస్తవ చదవనున్నారు. ఎంబసీ, వర్చువల్ విధానంలో కూడా ఈ వేడుకల్ని నిర్వహించనుంది. కరోనా నేపథ్యంలో గేదరింగ్స్కి అవకాశం లేనందున, తక్కువ మంది సమక్షంలోనే 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించనున్నట్లు ఎంబసీ వెల్లడించింది. జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని లైవ్ ప్రసారం చేయనున్నారు వివిధ మాధ్యమాల ద్వారా. ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి మాధ్యమాల్లో లైవ్ ప్రసారాన్ని వీక్షించవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్ ఆర్టీఏ బస్సు ఉల్లంఘనలు.. జరిమానాల జాబితా
- నితాఖత్ కింద సౌదీలుగా ఫారీన్ ఇన్వెస్టర్లు
- డొమెస్టిక్ లేబర్ ప్రొబేషన్ వ్యవధి 6 నెలలకు పెంపు..!
- అబుదాబిలోని అత్యంత ఖరీదైన పెంట్హౌస్ సేల్
- కువైట్ లో పెరుగుతున్న ఎలక్ట్రికల్ లోడ్ ఇండెక్స్..!
- ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అప్లికేషన్లలో 12.59% పెరుగుదల
- హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..
- ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 128.79 కోట్ల నగదు సీజ్ చేశాం: ఈడీ
- విదేశీ బ్యాంకుల పై 20% కొత్త పన్ను.. కస్టమర్లు ఎక్కువ చెల్లించాలా?
- సౌదీకి 'A/A-1' క్రెడిట్ రేటింగ్.. ఎస్ అండ్ పీ