ఇండియా ఫెస్ట్ 2021 ప్రారంభించిన లులు హైపర్ మార్కెట్
- January 22, 2021కువైట్: రీజియన్లో ప్రముఖ హైపర్ మార్కెట్ అయిన లులు హైపర్ మార్కెట్ వార్షిక ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్ను జనవరి 21న ప్రారంభించింది. అల్ రాయి ఔట్లెట్ వద్ద దీన్ని ప్రారంభించారు. కువైట్లో భారత రాయబారి అయిన సిబి జార్జి ఈ ఫెస్టివల్ని ప్రారంభించారు. జనవరి 26 వరకు ఈ పెస్టివల్ కొనసాగుతుంది. ఇండియన్ బ్రాండెడ్ ఉత్పత్తులపై ఈ ఫెస్టివల్ సందర్భంగా భారీ డిస్కంట్లు వినియోగదారులకు లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు. భారత దేశం నుంచి దిగుమతి చేసుకున్న పండ్రలు, కూరగాయలపై కూడా తగ్గింపు ధరలు అమల్లో వుంటాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక వంటకాలు ఈ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణలు కానున్నాయి భోజన ప్రియుల కోసం.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ లేకుండా ప్రయాణించిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ సిబ్బంది
- ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు
- దుబాయ్ ఆర్టీఏ బస్సు ఉల్లంఘనలు.. జరిమానాల జాబితా
- నితాఖత్ కింద సౌదీలుగా ఫారీన్ ఇన్వెస్టర్లు
- డొమెస్టిక్ లేబర్ ప్రొబేషన్ వ్యవధి 6 నెలలకు పెంపు..!
- అబుదాబిలోని అత్యంత ఖరీదైన పెంట్హౌస్ సేల్
- కువైట్ లో పెరుగుతున్న ఎలక్ట్రికల్ లోడ్ ఇండెక్స్..!
- ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అప్లికేషన్లలో 12.59% పెరుగుదల
- హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..
- ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 128.79 కోట్ల నగదు సీజ్ చేశాం: ఈడీ