ఇండియా ఫెస్ట్ 2021 ప్రారంభించిన లులు హైపర్ మార్కెట్
- January 22, 2021కువైట్: రీజియన్లో ప్రముఖ హైపర్ మార్కెట్ అయిన లులు హైపర్ మార్కెట్ వార్షిక ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్ను జనవరి 21న ప్రారంభించింది. అల్ రాయి ఔట్లెట్ వద్ద దీన్ని ప్రారంభించారు. కువైట్లో భారత రాయబారి అయిన సిబి జార్జి ఈ ఫెస్టివల్ని ప్రారంభించారు. జనవరి 26 వరకు ఈ పెస్టివల్ కొనసాగుతుంది. ఇండియన్ బ్రాండెడ్ ఉత్పత్తులపై ఈ ఫెస్టివల్ సందర్భంగా భారీ డిస్కంట్లు వినియోగదారులకు లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు. భారత దేశం నుంచి దిగుమతి చేసుకున్న పండ్రలు, కూరగాయలపై కూడా తగ్గింపు ధరలు అమల్లో వుంటాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక వంటకాలు ఈ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణలు కానున్నాయి భోజన ప్రియుల కోసం.
తాజా వార్తలు
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్