ఒమన్ లో ఇప్పటివరకు 27 వేల మందికి కోవిడ్ వ్యాక్సిన్
- January 24, 2021మస్కట్:ఒమన్ లో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కింగ్డమ్ పరిధిలో పౌరులు, ప్రవాసీయులు అందరికీ వ్యాక్సిన్ అందిస్తామని మరోసారి తెలిపింది. కోవిడ్ 19 వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రజలు రోగ నిరోధక శక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ఇమ్యూనిటీని పెంచేందుకు వ్యాక్సిన్ దోహదపడుతుందని ఆరోగ్య శాఖ అధికారుల అన్నారు.. కోవిడ్ 19పై ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ 99 శాతం ప్రభావశీలతతో ఫలితాన్నిస్తున్న విషయాన్ని అందరూ పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. గతేడాది డిసెంబర్ 28న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేపట్టగా...ఇప్పటివరకు 27 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఒమన్ ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!