షిఖా అమీనా బింట్ సౌద్ బహ్వాన్ దాతృత్వం..
- January 26, 2021మస్కట్:గల్ఫ్ లో ఓ ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన షిఖా అమీనా బింట్ సౌద్ బహ్వాన్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఒమన్ లోని దక్షిణ షార్కియాలోని జలాన్ బని బు హసన్ ఆసుపత్రిని విస్తరించడానికి బహ్వాన్ RO500,929 విరాళం ఇచ్చారు. ఈ నిధులతో ఆస్పత్రిలో అత్యవసర విభాగాన్ని మరింతగా విస్తరించనున్నట్లు ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ కార్యాలయం వెల్లడించింది. ప్రజలకు వైద్య సేవలను మెరుగు పరిచేలా ఆస్పత్రి విస్తరణకు RO500,929 విరాళం ఇచ్చిన బహ్వాన్ ను ఆరోగ్యశాఖ ధన్యవాదాలు తెలిపింది. ఆమె దాతృత్వాన్ని ప్రశంసిస్తూ ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి