దేశం విడిచి వెళుతున్న వలసదారులు.. గంటకు 12 మంది!
- January 27, 2021_1611724036.jpg)
కువైట్ సిటీ:అధికారిక లెక్కల ప్రకారం ప్రతిరోజూ దాదాపు 300 వర్క్ పర్మిట్లు వివిధ కారణాలతో రద్దవుతున్నాయి. ఈ నేపథ్యంలో గంటకు సుమారుగా 12 మంది వలసదారులు దేశం విడిచి వెళుతున్నారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. జనవరి 12 నుంచి 24వ తేదీ వరకు అంటే 13 రోజుల్లో మొత్తం 3,627 వర్క్ పర్మిట్లు రద్దయ్యాయి.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం