దేశం విడిచి వెళుతున్న వలసదారులు.. గంటకు 12 మంది!
- January 27, 2021కువైట్ సిటీ:అధికారిక లెక్కల ప్రకారం ప్రతిరోజూ దాదాపు 300 వర్క్ పర్మిట్లు వివిధ కారణాలతో రద్దవుతున్నాయి. ఈ నేపథ్యంలో గంటకు సుమారుగా 12 మంది వలసదారులు దేశం విడిచి వెళుతున్నారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. జనవరి 12 నుంచి 24వ తేదీ వరకు అంటే 13 రోజుల్లో మొత్తం 3,627 వర్క్ పర్మిట్లు రద్దయ్యాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ