ప్రైవేట్ ల్యాబ్ లో పీసీఆర్ టెస్ట్ ఖరీదు 30 దినార్లు..కువైట్ ఆదేశాలు
- January 27, 2021
కువైట్ సిటీ:దేశంలో పీసీఆర్ టెస్ట్ చార్జీ 30 దినార్లకు మించకూడదని కువైట్ ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రవైట్ ల్యాబులు, ప్రవైట్ సంస్థలకు హెల్త్ లైసెన్స్ డిపార్ట్మెంట్ ఈ మేరకు ఉత్తర్వులు పంపించింది. కోవిడ్ నిర్ధారణ పరీక్షకు ఎట్టి పరిస్థితుల్లోనూ 30 దినార్ల కంటే ఎక్కువ ఛార్జ్ చేయకూదని స్పష్టం చేసింది. ఎవరైన ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రవైట్ ల్యాబ్ లు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయించిన దాని కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది. గవర్నమెంట్ స్టాండర్డ్స్ కు తగినట్లుగా ల్యాబరేటరీ ఉన్న ఆస్పత్రులు, ల్యాబ్ లకు మాత్రమే టెస్టులకు అనుమతి ఇచ్చినట్లు హెల్త్ లైసెన్స్ డిపార్ట్మెంట్ పేర్కొంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







