ఇండియన్ సోషల్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్య్ర దినోత్సవ వేడుకలు
- January 28, 2021యూఏఈ: 72వ గణతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు యూఏఈ లోని ఫుజైరా కు చెందిన ఇండియన్ సోషల్ క్లబ్.ఇండియన్ సోషల్ క్లబ్ ఆవరణలో ఇండియన్ కాన్సులేట్ కు చెందిన కాన్సులర్ (లేబర్) హర్జీత్ సింగ్, క్లబ్ ప్రెసిడెంట్ వేద మూర్తి మరియు క్లబ్ మండలి సభ్యుల సమక్షంలో ఉదయం 7:30 ని.లకు జెండాను ఎగురవేసి, వందనం చేసారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి అందించిన రిపబ్లిక్ డే సందేశాన్ని చదివారు హర్జీత్ సింగ్. కరోనా నడుమ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి క్లబ్ కాన్సులర్ సెక్రటరీ అశోక్ ధన్యవాదాలు తెలిపి అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..