ఎడారిలోని ఇసుకలో మహిళ మృతదేహం లభ్యం
- January 28, 2021రియాద్:అల్ ఖరాజ్ గవర్నరేట్ పరిధిలో ఓ మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. ఎడారిలోని ఇసుకలో ఆమె మృతదేహం కూరుకుపోయింది.మృతురాల్ని 26 ఏళ్ళ మహిళగా గుర్తించారు. తమ కుమార్తె కనిపించడంలేదంటూ మృతురాలి తల్లిదండ్రులు ఇటీవల పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే, ఆమె మరణానికి ఇద్దరు సోదరులు కారణంగా పోలీసులు నిర్ధారించి, మృతురాలి సోదరుల్ని సంబంధిత అతారిటీస్కి రిఫర్ చేయడం జరిగింది. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!