ఎడారిలోని ఇసుకలో మహిళ మృతదేహం లభ్యం
- January 28, 2021_1611816530.jpg)
రియాద్:అల్ ఖరాజ్ గవర్నరేట్ పరిధిలో ఓ మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. ఎడారిలోని ఇసుకలో ఆమె మృతదేహం కూరుకుపోయింది.మృతురాల్ని 26 ఏళ్ళ మహిళగా గుర్తించారు. తమ కుమార్తె కనిపించడంలేదంటూ మృతురాలి తల్లిదండ్రులు ఇటీవల పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే, ఆమె మరణానికి ఇద్దరు సోదరులు కారణంగా పోలీసులు నిర్ధారించి, మృతురాలి సోదరుల్ని సంబంధిత అతారిటీస్కి రిఫర్ చేయడం జరిగింది. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష