5 రోజుల్లో 5,000 మంది ఉద్యోగులకు వ్యాక్సినేషన్
- January 28, 2021యూఏఈ: బుర్జ్ ఖలీఫా మాస్టర్ డెవలపర్ ఎమార్, తమ ఉద్యోగులు వారి కుటుంబ సబ్యులు వెరసి మొత్తంగా 5,000 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు వెల్లడించింది. ఐదు రోజుల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. యూఏఈ పౌరులు, నివాసితులు వ్యాక్సిన్ తీసుకోవాలనీ, వ్యాక్సినేషన్ అత్యంత ముఖ్యమైనదనీ, వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించేందుకు ఎమార్ సంస్థ ప్రత్యేకమైన చర్యలు చేపడుతోందని సంస్థ ప్రతినితి అహ్మద్ అల్ మత్రూషి చెప్పారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..