5 రోజుల్లో 5,000 మంది ఉద్యోగులకు వ్యాక్సినేషన్

- January 28, 2021 , by Maagulf
5 రోజుల్లో 5,000 మంది ఉద్యోగులకు వ్యాక్సినేషన్

యూఏఈ: బుర్జ్ ఖలీఫా మాస్టర్ డెవలపర్ ఎమార్, తమ ఉద్యోగులు వారి కుటుంబ సబ్యులు వెరసి మొత్తంగా 5,000 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు వెల్లడించింది. ఐదు రోజుల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. యూఏఈ పౌరులు, నివాసితులు వ్యాక్సిన్ తీసుకోవాలనీ, వ్యాక్సినేషన్ అత్యంత ముఖ్యమైనదనీ, వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించేందుకు ఎమార్ సంస్థ ప్రత్యేకమైన చర్యలు చేపడుతోందని సంస్థ ప్రతినితి అహ్మద్ అల్ మత్రూషి చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com