5 రోజుల్లో 5,000 మంది ఉద్యోగులకు వ్యాక్సినేషన్
- January 28, 2021
యూఏఈ: బుర్జ్ ఖలీఫా మాస్టర్ డెవలపర్ ఎమార్, తమ ఉద్యోగులు వారి కుటుంబ సబ్యులు వెరసి మొత్తంగా 5,000 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు వెల్లడించింది. ఐదు రోజుల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. యూఏఈ పౌరులు, నివాసితులు వ్యాక్సిన్ తీసుకోవాలనీ, వ్యాక్సినేషన్ అత్యంత ముఖ్యమైనదనీ, వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించేందుకు ఎమార్ సంస్థ ప్రత్యేకమైన చర్యలు చేపడుతోందని సంస్థ ప్రతినితి అహ్మద్ అల్ మత్రూషి చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







