జైలు అథారిటీస్తో భారత వలసదారుల సమస్యల్ని చర్చించిన రాయబారి
- January 28, 2021
కువైట్: కువైట్లో భారత రాయబారి అయిన సిబి జార్జి, రిఫార్మ్స్ ఇనిస్టిట్యూషన్స్ అండర్ సెక్రెటరీ మేజర్ జనరల్ తలాల్ మరాఫితో పలు అంవాలపై చర్చించారు. కువైట్లో భారత వలసదారులకు సంబంధించిన పలు అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అలాగే జైలు అథారిటీస్ ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. పలువురు ఎంబసీ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. శిక్ష ఎదుర్కొంటున్న ఖైదీలను పరస్పరం బదిలీ చేసుకునేలా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సీనియర్ అధికారుల స్థాయిలో పలు సమావేశాలు నిర్వహించేలా ఈ సమావేశంలో నిర్ణయానికి ఇరు వర్గాలూ వచ్చాయి.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







