జైలు అథారిటీస్తో భారత వలసదారుల సమస్యల్ని చర్చించిన రాయబారి
- January 28, 2021
కువైట్: కువైట్లో భారత రాయబారి అయిన సిబి జార్జి, రిఫార్మ్స్ ఇనిస్టిట్యూషన్స్ అండర్ సెక్రెటరీ మేజర్ జనరల్ తలాల్ మరాఫితో పలు అంవాలపై చర్చించారు. కువైట్లో భారత వలసదారులకు సంబంధించిన పలు అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అలాగే జైలు అథారిటీస్ ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. పలువురు ఎంబసీ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. శిక్ష ఎదుర్కొంటున్న ఖైదీలను పరస్పరం బదిలీ చేసుకునేలా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సీనియర్ అధికారుల స్థాయిలో పలు సమావేశాలు నిర్వహించేలా ఈ సమావేశంలో నిర్ణయానికి ఇరు వర్గాలూ వచ్చాయి.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







