బహ్రెయిన్, శ్రీలంకలకు వ్యాక్సిన్ పంపిన ఇండియా
- January 28, 2021
బహ్రెయిన్: భారతదేశంలో తయారవుతున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ని బహ్రెయిన్ అలాగే శ్రీలంకలకు భారత ప్రభుత్వం పంపింది. మొత్తం 50,6400 డోసులను శ్రీలంకకు పంపగా, బహ్రెయిన్కి 10,800 డోసులు అందనున్నాయి. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ వ్యాక్సిన్ని తయారు చేస్తోన్న సంగతి తెలిసిందే. బహ్రెయిన్ గతంలోనే కోవిషీల్డ్ వ్యాక్సిన్ వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూటాన్, మాల్దీవులు, నేపాల్, మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ తదితర దేశాలకూ భారత ప్రభుత్వం వ్యాక్సిన్లను పంపుతోంది.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







