ఉద్యోగులకు విధులకు హజరవ్వాల్సిందే..పుకార్లపై ఒమాన్ క్లారిటీ
- January 28, 2021
ఒమాన్: కోవిడ్ స్ట్రెయిన్ కేసులను కట్టడి చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్న వేళ...కార్మికులు, ఉద్యోగులకు సంబంధించి ఓ ప్రచారం తీవ్ర గందరగోళానికి దారితీసింది. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ఉద్యోగులు పని ప్రదేశాలకు రావాల్సిన అవసరం లేదంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సుప్రీం కమిటీ..ఉద్యోగులకు సంబంధించిన ప్రచారంలో నిజం లేదని, అవన్ని ఉట్టి పుకార్లేనని కొట్టిపారేసింది. ఉద్యోగుల పనివేళలు, పని ప్రదేశానికి హజరయ్యే అంశాలకు సంబంధించి తాము ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేసింది. పని ప్రదేశాలకు రాకుండా ఉద్యోగులకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదని సుప్రీం కమిటీ క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష