కోవిడ్ నిబంధనలు ఉల్లఘించిన 443 మందికి ఫైన్
- January 28, 2021
దుబాయ్: కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను అలక్ష్యం చేసిన వారికి జరిమాన విధించినట్లు దుబాయ్ పాలన యంత్రాంగం స్పష్టం చేసింది. ఎమిరాతి పరిధిలో తనిఖీలు చేపట్టగా పలువురు ఫేస్ మాస్కులు ధరించకపోవటం, భౌతిక దూరం పాటించకపోవటం వంటి ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం ఐదు షాపింగ్ మాల్స్ లో తనిఖీలు నిర్వహించి..కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన 443 మందికి జరిమానాలు విధించినట్లు వెల్లడించారు. అలాగే 1,569 హెచ్చరికలు చేసినట్లు తెలిపారు. ఇక భౌతిక దూరం పాటించకుండా 17 పబ్లిక్ గ్యాదరింగ్స్ గుర్తించామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







