కోవిడ్ నిబంధనలు ఉల్లఘించిన 443 మందికి ఫైన్

- January 28, 2021 , by Maagulf
కోవిడ్ నిబంధనలు ఉల్లఘించిన 443 మందికి ఫైన్

దుబాయ్: కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను అలక్ష్యం చేసిన వారికి జరిమాన విధించినట్లు దుబాయ్ పాలన యంత్రాంగం స్పష్టం చేసింది. ఎమిరాతి పరిధిలో తనిఖీలు చేపట్టగా పలువురు ఫేస్ మాస్కులు ధరించకపోవటం, భౌతిక దూరం పాటించకపోవటం వంటి ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం ఐదు షాపింగ్ మాల్స్ లో తనిఖీలు నిర్వహించి..కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన 443 మందికి జరిమానాలు విధించినట్లు వెల్లడించారు. అలాగే 1,569 హెచ్చరికలు చేసినట్లు తెలిపారు. ఇక భౌతిక దూరం పాటించకుండా 17 పబ్లిక్ గ్యాదరింగ్స్ గుర్తించామని అధికారులు వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com