ఖతార్ ఓపెన్ టెన్నిస్ టోర్నీక్వార్టర్ ఫైనల్స్ కు సానియా,మార్టినా హింగిస్ జోడీ
- February 24, 2016
భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా, ఆమో స్విస్ పార్టనర్ మార్టినా హింగిస్ జోడీ డబ్ల్యూటీఏ ఖతార్ ఓపెన్ టెన్నిస్ టోర్నీక్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. భాగంగా బుధవారమిక్కడ జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సానియా, హింగిస్ జొడీ 64, 46, 104తో చైనాకు చెందిన యీ ఫాన్ జు, ససాయ్ ఝెంగ్ను ఓడించి క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







