ఇన్వెస్టర్లు,ఇన్నోవేటర్లు,ఆర్టిస్టులకు యూఏఈ పౌరసత్వం
- January 30, 2021
యూఏఈ:యూఏఈ ప్రభుత్వం, ఇన్వెస్టర్లు అలాగే ఆర్టిస్టలు, ఇన్నోవేటర్లకు యూఏఈ పౌరసత్వం ఇచ్చే దిశగా కీలక సవరణలు పౌరసత్వ చట్టానికి చేయడం జరిగింది. ఎంపిక చేయబడ్డ ప్రొఫెషనల్స్ అలాగే ప్రత్యేకమైన టాలెంట్స్ వున్నవారికీ పౌరసత్వం ఇవ్వనున్నారు. ఈ లిస్టులో సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఆర్టిస్టులు, ఆథర్స్ మరియు వారి కుటుంబ సభ్యులకు పౌరసత్వం ఇస్తారు. యూఏఈ క్యాబినెట్, స్థానిక ఎమిరి కోర్టులు అలాగే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఈ మేరకు నామినేట్ చేయనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







