50,000 ఉద్యోగాలను సృష్టించనున్న కొత్త క్రూజ్ కంపెనీ
- January 30, 2021
రియాద్:దేశంలో క్రూజ్ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకోసం సౌదీ అరేబియా కొత్త కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ ద్వారా 50,000 ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం అవుతుంది. పబ్లిక్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ ద్వారా సౌదీ క్రూజ్ కంపెనీని ఏర్పాటు చేశారు. జెడ్డా వేదికగా ఏర్పాటు చేసిన ఈ కంపెనీ 2021-2025 ప్రణాళిక ప్రకారం పనిచేయనుంది. దేశంలో టూరిజంను అభివృద్ధి చేసేలా ఈ కంపెనీకి దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా, రెడ్ సీ స్పిరిట్, తమ తొలి రిక్రియేషనల్ క్రూజ్ను సౌదీ అరేబియాలో గత ఆగస్టులో ప్రారంభించింది.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







