50,000 ఉద్యోగాలను సృష్టించనున్న కొత్త క్రూజ్ కంపెనీ
- January 30, 2021
రియాద్:దేశంలో క్రూజ్ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకోసం సౌదీ అరేబియా కొత్త కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ ద్వారా 50,000 ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం అవుతుంది. పబ్లిక్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ ద్వారా సౌదీ క్రూజ్ కంపెనీని ఏర్పాటు చేశారు. జెడ్డా వేదికగా ఏర్పాటు చేసిన ఈ కంపెనీ 2021-2025 ప్రణాళిక ప్రకారం పనిచేయనుంది. దేశంలో టూరిజంను అభివృద్ధి చేసేలా ఈ కంపెనీకి దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా, రెడ్ సీ స్పిరిట్, తమ తొలి రిక్రియేషనల్ క్రూజ్ను సౌదీ అరేబియాలో గత ఆగస్టులో ప్రారంభించింది.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







