వ్యాక్సిన్ పొందండి, బహ్రెయిన్కి అండగా నిలవండి:భారత రాయబారి
- January 30, 2021
మనామా:భారత రాయబారి పియుష్ శ్రీవాస్తవ, భారత కమ్యూనిటీ మెంబర్స్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా కరోనాపై బహ్రెయిన్ చేస్తోన్న పోరాటంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో తయారైన కోవిషీల్డ్ వ్యాక్సిన్ను తీసుకోవాలని ఆయన సూచించారు. బహ్రెయిన్ ప్రభుత్వం నిర్వహిస్తోన్న వ్యాక్సినేషన్ డ్రైవ్ పట్ల హర్షం వ్యక్తం చేశారు భారత రాయబారి. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో వర్చువల్ విధానం ద్వారా పాల్గన్న కమ్యూనిటీ మెంబర్స్కి కృతజ్ఞతలు తెలిపారు భారత రాయబారి పియుష్ శ్రీవాస్తవ. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలనీ, ట్రావెల్ సంబంధిత సమాచారం అలాగే, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







