వ్యాక్సిన్ పొందండి, బహ్రెయిన్కి అండగా నిలవండి:భారత రాయబారి
- January 30, 2021
మనామా:భారత రాయబారి పియుష్ శ్రీవాస్తవ, భారత కమ్యూనిటీ మెంబర్స్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా కరోనాపై బహ్రెయిన్ చేస్తోన్న పోరాటంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో తయారైన కోవిషీల్డ్ వ్యాక్సిన్ను తీసుకోవాలని ఆయన సూచించారు. బహ్రెయిన్ ప్రభుత్వం నిర్వహిస్తోన్న వ్యాక్సినేషన్ డ్రైవ్ పట్ల హర్షం వ్యక్తం చేశారు భారత రాయబారి. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో వర్చువల్ విధానం ద్వారా పాల్గన్న కమ్యూనిటీ మెంబర్స్కి కృతజ్ఞతలు తెలిపారు భారత రాయబారి పియుష్ శ్రీవాస్తవ. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలనీ, ట్రావెల్ సంబంధిత సమాచారం అలాగే, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..







