వ్యాక్సినేషన్ను మరింత ముమ్మరం చేయనున్న కువైట్
- February 03, 2021
కువైట్ సిటీ:కోవిడ్ వ్యాప్తిని సమర్ధవంతంగా అరికట్టేందుకు వ్యాక్సినేషన్ను వచ్చే ఆదివారం నుంచి మరింత ముమ్మరం చేయనున్నట్లు కువైట్ ప్రకటించింది. అందుకు తగినట్లుగా మిష్రెఫ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించింది. దీనికితోడుగా కొత్తగా మరో రెండు వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇందులో ఒకటి జహ్రలోని నసీమ్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నామని...మరోటి ముబారక్ అల్ కబీర్ లోని అల్ మసయల్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







