ఏ.పీలో కరోనా కేసుల వివరాలు
- February 03, 2021
అమరావతి:ఏ.పీలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి..ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 25,445 సాంపిల్స్ పరీక్షించగా.. 95 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. మరొకరు మృతిచెందారు. ఇదే సమయంలో 129 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు పరీక్షించి సాంపిల్స్ సంఖ్య 1,32,14,548కు చేరుకోగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,099కు పెరిగింది.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,162 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. ఇప్పటి వరకు 8,79,780 మంది పూర్తిగా కోలుకోగా..7,157 మంది కరోనాతో మృతిచెందారు కరోనా బులెటిన్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం..కాగా, రోజుకో కొత్త రికార్డు తరహాలో భారీగా నమోదు అవుతూ వచ్చిన పాజిటివ్ కేసులు.. ఇప్పుడు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష