ఏ.పీలో కరోనా కేసుల వివరాలు
- February 03, 2021
అమరావతి:ఏ.పీలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి..ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 25,445 సాంపిల్స్ పరీక్షించగా.. 95 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. మరొకరు మృతిచెందారు. ఇదే సమయంలో 129 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు పరీక్షించి సాంపిల్స్ సంఖ్య 1,32,14,548కు చేరుకోగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,099కు పెరిగింది.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,162 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. ఇప్పటి వరకు 8,79,780 మంది పూర్తిగా కోలుకోగా..7,157 మంది కరోనాతో మృతిచెందారు కరోనా బులెటిన్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం..కాగా, రోజుకో కొత్త రికార్డు తరహాలో భారీగా నమోదు అవుతూ వచ్చిన పాజిటివ్ కేసులు.. ఇప్పుడు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







