ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా దాటిపోతున్నవారిన సి.సి, కెమెరాల ద్వారా పట్టివేత

- February 24, 2016 , by Maagulf
ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా దాటిపోతున్నవారిన సి.సి, కెమెరాల ద్వారా పట్టివేత

మారుతున్న దారులలో కుడివైపు నుంచి దాటిపోతున్న 600 మందిని పసుపు రంగు బాక్స్ ల సాయంతో ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని అంతర్గత మంత్రిత్వ శాఖ తన  పేస్ బుక్ పేజి లో బహిర్గతం చేసింది. ట్రఫిక్ భద్రత మరియు అంతర్గత మంత్రిత్వ శాఖ ఇంజినీరింగ్ విభాగం విభజన దారులలో కుడివైపు నుంచి వాహనాలను అఢిగమించెవారిని సి.సి, కెమెరాల ద్వారా గుర్తించి వారికి జరిమానాలు విధించనున్నారు. అదేవిధంగా రహదారులలోనూ పలు చోట్ల కెమెరాలు అమర్చి రాడార్ వ్యవస్థతో అనుసంధానం చేయనున్నారు. ఇకపై ఈ తరహ ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేసులను పోలీసులు నమోదు చేయరని సాంకేతక విధానాలతో ఆ ఉల్లంఘనలు నమోదు అవుతాయని ఆ తర్వాత పేస్ బుక్ పేజి లో వారి వివరాలు చదువుకోవచ్చని అధికారులు తెలియచేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com