ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా దాటిపోతున్నవారిన సి.సి, కెమెరాల ద్వారా పట్టివేత
- February 24, 2016
మారుతున్న దారులలో కుడివైపు నుంచి దాటిపోతున్న 600 మందిని పసుపు రంగు బాక్స్ ల సాయంతో ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని అంతర్గత మంత్రిత్వ శాఖ తన పేస్ బుక్ పేజి లో బహిర్గతం చేసింది. ట్రఫిక్ భద్రత మరియు అంతర్గత మంత్రిత్వ శాఖ ఇంజినీరింగ్ విభాగం విభజన దారులలో కుడివైపు నుంచి వాహనాలను అఢిగమించెవారిని సి.సి, కెమెరాల ద్వారా గుర్తించి వారికి జరిమానాలు విధించనున్నారు. అదేవిధంగా రహదారులలోనూ పలు చోట్ల కెమెరాలు అమర్చి రాడార్ వ్యవస్థతో అనుసంధానం చేయనున్నారు. ఇకపై ఈ తరహ ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేసులను పోలీసులు నమోదు చేయరని సాంకేతక విధానాలతో ఆ ఉల్లంఘనలు నమోదు అవుతాయని ఆ తర్వాత పేస్ బుక్ పేజి లో వారి వివరాలు చదువుకోవచ్చని అధికారులు తెలియచేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







