కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 200 మందికి పైగా ఉల్లంఘనుల గుర్తింపు
- February 04, 2021
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా నిబంధనల్ని ఉల్లంఘించిన సుమారు 200 మందికి పైగా వ్యక్తుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగినట్లు తెలుస్తోంది. 216 మందిపై మాస్కులు ధరించలేదనే అభియోగాలు మోపబడ్డాయి. ఆరుగురిపై వాహనంలో పరిమితికి మించి ప్రయాణించడానికి సంబంధించి అభియోగాలు నమోదు చేశారు. ఇప్పటివరకు 9,069 మందిపై మాస్కులు ధరించకపోవడానికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి. 293 మందిపై పరిమితికి మించి వాహనంలో ప్రయాణించడానికి సంబంధించిన కేసులు నమోదు చేయడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం సహా పలు నిబంధనల్ని తెరపైకి తెచ్చారు.
తాజా వార్తలు
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!
- ఇరాన్ తీరుపై యూఏఈ ఫైర్.. ఉద్రిక్తతలు తగ్గించే ఆలోచన లేదా?







