కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 200 మందికి పైగా ఉల్లంఘనుల గుర్తింపు
- February 04, 2021
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా నిబంధనల్ని ఉల్లంఘించిన సుమారు 200 మందికి పైగా వ్యక్తుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగినట్లు తెలుస్తోంది. 216 మందిపై మాస్కులు ధరించలేదనే అభియోగాలు మోపబడ్డాయి. ఆరుగురిపై వాహనంలో పరిమితికి మించి ప్రయాణించడానికి సంబంధించి అభియోగాలు నమోదు చేశారు. ఇప్పటివరకు 9,069 మందిపై మాస్కులు ధరించకపోవడానికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి. 293 మందిపై పరిమితికి మించి వాహనంలో ప్రయాణించడానికి సంబంధించిన కేసులు నమోదు చేయడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం సహా పలు నిబంధనల్ని తెరపైకి తెచ్చారు.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







