కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 200 మందికి పైగా ఉల్లంఘనుల గుర్తింపు
- February 04, 2021
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా నిబంధనల్ని ఉల్లంఘించిన సుమారు 200 మందికి పైగా వ్యక్తుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగినట్లు తెలుస్తోంది. 216 మందిపై మాస్కులు ధరించలేదనే అభియోగాలు మోపబడ్డాయి. ఆరుగురిపై వాహనంలో పరిమితికి మించి ప్రయాణించడానికి సంబంధించి అభియోగాలు నమోదు చేశారు. ఇప్పటివరకు 9,069 మందిపై మాస్కులు ధరించకపోవడానికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి. 293 మందిపై పరిమితికి మించి వాహనంలో ప్రయాణించడానికి సంబంధించిన కేసులు నమోదు చేయడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం సహా పలు నిబంధనల్ని తెరపైకి తెచ్చారు.
తాజా వార్తలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







