బహ్రెయిన్ లో మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్..కరోనా కట్టడికి కార్మిక శాఖ ఆదేశాలు
- February 07, 2021మనామా:కరోనా కట్టడికి ఆంక్షలను కఠినతరం చేస్తోంది బహ్రెయిన్. ఇందులో భాగంగా కార్మిక, సాంఘికాభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు చర్యలు చేపడుతోంది. ఇక నుంచి మంత్రిత్వ శాఖలో 70 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. హెడ్ క్వార్టర్స్ తో పాటు కార్మిక శాఖలోని కార్యాలయాల్లో విధులు నిర్వహించే వాళ్లంతా రేపటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రారంభించొచ్చని ఆదేశించింది. కార్మిక శాఖలో సేవలు పొందాలనుకునే వీలైనంత వరకు మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిక వెబ్ సైట్ వినియోగించాలని అధికారులు సూచించారు. హాట్ లైన్ నెంబర్ 80008001కి కూడా కాల్ చేసి వివరాలు పొందవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్