యూఏఈలో కరోనా ఎఫెక్ట్...ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం
- February 07, 2021
గల్ఫ్ దేశాలను సెకండ్ వేవ్ భయం వెంటాడుతోంది. దీంతో ఆంక్షలను కఠినతరం చేస్తూ వస్తున్నాయి. యూఏఈ కూడా ఇప్పటికే పలు రంగాలపై ఆంక్షలు విధిస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగుల హజరును 30 శాతానికే పరిమితం చేసింది. మిగతా 70 శాతం మంది ఇంటి నుంచే పనులు నిర్వహించాలని ఆదేశించింది.
అంతేకాదు...ఆఫీసులకు రాకుండా ఆన్ లైన్లోనే పనులు చక్కబెట్టగలిగే రంగాలకు సంబంధించిన డిపార్ట్మెంట్లలో వందకు వంద శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ చేసుకోచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 60 ఏళ్లు దాటిన వారు..దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న ఉద్యోగులు ఆఫీసులకు రాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ను ఎంచుకోవాలని యూఏఈ ఆదేశించింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







