యూఏఈలో కరోనా ఎఫెక్ట్...ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం
- February 07, 2021గల్ఫ్ దేశాలను సెకండ్ వేవ్ భయం వెంటాడుతోంది. దీంతో ఆంక్షలను కఠినతరం చేస్తూ వస్తున్నాయి. యూఏఈ కూడా ఇప్పటికే పలు రంగాలపై ఆంక్షలు విధిస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగుల హజరును 30 శాతానికే పరిమితం చేసింది. మిగతా 70 శాతం మంది ఇంటి నుంచే పనులు నిర్వహించాలని ఆదేశించింది.
అంతేకాదు...ఆఫీసులకు రాకుండా ఆన్ లైన్లోనే పనులు చక్కబెట్టగలిగే రంగాలకు సంబంధించిన డిపార్ట్మెంట్లలో వందకు వంద శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ చేసుకోచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 60 ఏళ్లు దాటిన వారు..దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న ఉద్యోగులు ఆఫీసులకు రాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ను ఎంచుకోవాలని యూఏఈ ఆదేశించింది.
తాజా వార్తలు
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?