వైరస్ లాక్ డౌన్: 550 షాప్స్ మూసివేత
- February 08, 2021
రియాద్:కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో అమల్లోకి తెచ్చిన నిబంధనలకు సంబంధించిన ఉల్లంఘనల నేపథ్యంలో 550 షాపుల్ని మూసివేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు మినిస్ట్రీ ఓ ప్రకటన చేసింది. 14,589 తనిఖీలు జరిగాయనీ, షాపులు అలాగే ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్తోపాటు పబ్లిక్ యుటిలిటీ మార్కెట్లపైనా తనిఖీలు నిర్వహించడం జరిగిందని మినిస్ట్రీ పేర్కొంది. తనిఖీల్లో 2,960 ఉల్లంఘనల్ని గుర్తించారు. ఈ క్రమంలో 550 షాపుల్ని మూసివేశారు.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









