రెండు వారాలపాటు మసీదుల్లో ప్రార్థనల రద్దు
- February 10, 2021
మనామా:ప్రార్ధనలు అలాగే మత సంబంధమైన కార్యక్రమాల్ని మసీదుల్లో రెండు వారాల పాటు రద్దు చేస్తూ బహ్రెయిన్ నిర్ణయం తీసుకుంది.శుక్రవారం ప్రార్థనలు అలాగే సెర్మాన్ వంటివి అహ్మద్ అల్ ఫతెహ్ ఇస్లామిక్ సెంటర్ ద్వారా (తక్కువమందితో) ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు ఎండోమెంట్స్ ఈ రెండు వారాల రద్దు నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రకమంలో సుప్రీం కౌన్సిల్ ఫర్ ఇస్లామిక్ ఎఫైర్స్ అలాగే కోవిడ్ 19 మెడికల్ టాస్క్ ఫోర్స్ సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.సున్నీ అలాగే జఫ్ఫెరి ఎండోమెంట్స్ డైరెక్టరేట్స్ ఈ నిర్ణయాల అమలును సమీక్షిస్తాయి.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







