చేపల మార్కెట్లో గుమికూడిన జనం, వెల్లువెత్తిన విమర్శలు
- February 10, 2021
కువైట్ సిటీ:చేపల మార్కెట్లో చేపల వేలం సందర్భంగా పెద్దయెత్తున జనం గుమికూడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెలూన్లు, షాపులు, రెస్టారెంట్ల వంటివాటి మూసివేతపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్న నాయకత్వం, షర్క్ ఫిష్ మార్కెట్ వద్ద రోజువారీ వేలం ప్రక్రియ సందర్భంగా ఆంక్షలు విధించి, అమలు చేయకపోవడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తగు చర్యలు తీసుకుంటామని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం









