చేపల మార్కెట్లో గుమికూడిన జనం, వెల్లువెత్తిన విమర్శలు
- February 10, 2021
కువైట్ సిటీ:చేపల మార్కెట్లో చేపల వేలం సందర్భంగా పెద్దయెత్తున జనం గుమికూడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెలూన్లు, షాపులు, రెస్టారెంట్ల వంటివాటి మూసివేతపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్న నాయకత్వం, షర్క్ ఫిష్ మార్కెట్ వద్ద రోజువారీ వేలం ప్రక్రియ సందర్భంగా ఆంక్షలు విధించి, అమలు చేయకపోవడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తగు చర్యలు తీసుకుంటామని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!
- ఇరాన్ తీరుపై యూఏఈ ఫైర్.. ఉద్రిక్తతలు తగ్గించే ఆలోచన లేదా?
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..







