చేపల మార్కెట్‌లో గుమికూడిన జనం, వెల్లువెత్తిన విమర్శలు

- February 10, 2021 , by Maagulf
చేపల మార్కెట్‌లో గుమికూడిన జనం, వెల్లువెత్తిన విమర్శలు

కువైట్ సిటీ:చేపల మార్కెట్లో చేపల వేలం సందర్భంగా పెద్దయెత్తున జనం గుమికూడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెలూన్లు, షాపులు, రెస్టారెంట్ల వంటివాటి మూసివేతపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్న నాయకత్వం, షర్క్ ఫిష్ మార్కెట్ వద్ద రోజువారీ వేలం ప్రక్రియ సందర్భంగా ఆంక్షలు విధించి, అమలు చేయకపోవడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తగు చర్యలు తీసుకుంటామని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com