‘నాట్యం’ టీజర్ విడుదల చేసిన ఎన్టీఆర్
- February 10, 2021
ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యరాజు లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘నాట్యం’. నిశృంకల ఫిల్స్మ్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని రేవంత్ కోరుకొండ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు.టైటిల్ కు తగ్గట్టుగానే పూర్తిగా ‘నాట్యం’ తో రొమాంటిక్ గా రన్ అయింది టీజర్.ఈ చిత్రానికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నట్లుగా తెలుస్తోంది.కమల్కామరాజు, రోహిత్ బెహల్, భానుప్రియ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.శ్రవన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.లీడ్ రోల్లో నటిస్తోన్న సంధ్యరాజు, సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్ ఫౌండర్ బీ రామలింగరాజు కోడలు.
తాజా వార్తలు
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!
- పిన్ లేకుండానే UPI పేమెంట్స్..
- రేపే RBI పాలసీ నిర్ణయం..
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం









