‘నాట్యం’ టీజర్ విడుదల చేసిన ఎన్టీఆర్
- February 10, 2021
ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యరాజు లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘నాట్యం’. నిశృంకల ఫిల్స్మ్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని రేవంత్ కోరుకొండ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు.టైటిల్ కు తగ్గట్టుగానే పూర్తిగా ‘నాట్యం’ తో రొమాంటిక్ గా రన్ అయింది టీజర్.ఈ చిత్రానికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నట్లుగా తెలుస్తోంది.కమల్కామరాజు, రోహిత్ బెహల్, భానుప్రియ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.శ్రవన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.లీడ్ రోల్లో నటిస్తోన్న సంధ్యరాజు, సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్ ఫౌండర్ బీ రామలింగరాజు కోడలు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







