రెడ్లిస్ట్ను విడుదల చేసిన బ్రిటన్ వైద్య, ఆరోగ్య శాఖ
- February 10, 2021_1612960737.jpg)
లండన్: కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న ‘రెడ్ లిస్ట్’లోని దేశాల నుంచి బ్రిటన్లో అడుగుపెట్టే ప్రయాణికులకు నిబంధనలను బ్రిటన్ కఠినతరం చేసింది.ఈ క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 10వేల పౌండ్ల వరకు జరిమానా ఉంటుందని బ్రిటన్ ప్రకటించింది.
అంతేకాదు పదేళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరించింది.ఈ నిబంధనలు వచ్చే సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని బ్రిటన్ వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి మాట్ హాన్కాక్ వెల్లడించారు . కరోనా వ్యాప్తిని అరికట్టే దిశగా.. తమ దేశంలోకి వచ్చే ప్రయాణికులకు నూతన క్వారంటైన్ నిబంధనలను నిర్దేశించింది బ్రిటన్ ప్రభుత్వం.
బ్రిటన్కు వచ్చిన ప్రయాణికులు ప్రభుత్వం సూచించిన హోటల్లో 10రోజులు క్వారంటైన్లో ఉండాలని తన ప్రకటనలో పేర్కొన్నారు.సంబంధిత హోటల్ను 1750 పౌండ్స్తో ముందుగానే బుక్ చేసుకోవచ్చన్నారు.రెడ్లిస్ట్లో 33 దేశాలు ఉన్నాయి.వీటిల్లోని ఎక్కువ ప్రాంతాలు దక్షిణాఫ్రికా, యూఏఈ, దక్షిణ అమెరికాలోనే ఉన్నాయి. భారత్ రెడ్ లిస్ట్లో లేదు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష